సాలూరు లో భారీ జన జాతర....
(మంజీర గళం ప్రతినిధి),సాలూరు
సాలూరు లో బిజెపి,టిడిపి,జనసేన బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యా రాణి సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో మరో దఫా నామినేషన్ దాఖలు చేసిన తదుపరి 3 గంటల నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.సాలూరు పట్టణం పసుపు మయం గా మారింది.మే 13 వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకొని తమను ఆశీర్వదించి గెలుపు తీరాలకు చేర్చాలని కోరారు.