ఉప ముఖ్యమంత్రికి జెసి శుభం బన్సల్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆర్డీఓ లు నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో షార్ నందు కార్యక్రమంలో పాల్గొనుటకు 10.30 గం.లకు బయల్దేరి వెళ్లారు.