Subscribe Us

header ads

గురుకులాల ఛాంపియన్స్


 గురుకుల విద్యార్థులను ఛాంపియన్స్ గా నిలబెట్టిన పి ఈ టి రవి 

రంగారెడ్డి :అక్టోబర్ 27 తారీఖున రంగారెడ్డిలో జరగబోయే 45వ రాష్ట్ర కో కో పోటీలకు పాల్గొనేందుకు ఎం జె పి వైరా బాయ్స్ స్కూల్ నిహాన్, మణికంఠ విద్యార్థులు అర్హత సాధించారు.ఈ విద్యార్థులను ఆర్ సి ఓ భ్యూలారాణి కన్వినర్ జ్యోతిర్మయి,ప్రిన్సిపల్ జాహిద, పిఈ టీ రవి ఎటీపి పద్మజ డిప్యూటీ వార్డెన్ నరసింహారాజు మరియు ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు గెలుపొందిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.