ఆగిరిపల్లి:-
ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది.ఏలూరు జిల్లా నియోజకవర్గాలైన ఉంగుటూరు,దెందులూరు,పోలవరం,నూజివీడు,ఏలూరు,చింతలపూడి,కైకలూరు కు ఆహారం మరియు పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ఉత్తర్వులు జారీ చేసింది.