Subscribe Us

header ads

మడుపల్లి నారాయణ సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు

 ఏలూరు జిల్లా వార్త


మడుపల్లి నారాయణ సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు

ఆగిరిపల్లి,(మంజీరగళం ప్రతినిధి)

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామ ప్రముఖ వ్యాపారస్తుడు మడుపల్లి నారాయణ పెద్దకర్మ సందర్భంగా పలుగురు రాజకీయ నాయకులు,శ్రేయోభిలాషులు చిత్రపటానికి నివాళులు అర్పించారు.నారాయణ( 83 సంవత్సరాలు)అనారోగ్య కారణంగా మృతి చెందారు.వారికి ముగ్గురు సంతానం ఇద్దరు మగ పిల్లలు మడుపల్లి గోపాల కృష్ణ కుమార్,మడుపల్లి వేంకట చంద్రమోహన్,ఒక ఆడపిల్ల అశోక్ కుమార్.మడుపల్లి నారాయణ మండల ఆర్యవైశ్య సంఘానికి ఎనిమిది సంవత్సరములు అధ్యక్షుడిగా పని చేశారని.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు ముద్రబోయిన వెంకటేశ్వరరావు,తెలుగుదేశం మండల ఇంచార్జ్ సతీష్,గ్రామ సర్పంచ్ లక్ష్మీ విక్టర్ బాబు,పామర్తి నరసయ్య,వై ప్రణీత్ ఖాదర్,కొండ మంగయ్య, ఖాజా కిషోర్,కుంద శ్రీనివాసరావు,మానేపల్లి శ్రీనివాస్,పాతూర్ రవి,పలుగురు పాల్గొని నివాళులర్పించారు.