రాజమహేంద్రవరం!
ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం... జి ఎస్ ఎల్ . ఆసుపత్రి కి 100.మీటర్లు దూరంలో రోడ్డు ప్రమాదం.
రాష్ట్ర పర్యటన లో భాగంగా అటు వైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తో కలిసి ప్రయాణిస్తున్న శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి తన కారు ను ఆపించి బాధితురాలి తో స్వయంగా మాట్లాడారు
అనంతరం రోడ్డు ప్రమాద బాధితురాలి ని జి ఎస్ ఎల్ ఆసుపత్రిలో చేర్పించి ఆసుపత్రి యాజమాన్యం కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ మేరకు ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి చర్యలు తీసుకోవడం జరిగింది.