Subscribe Us

header ads

7,8 సచివాలయాలలో ఘనంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం.


 జంగారెడ్డిగూడెం:


ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం బుధవారం స్థానిక 7,8వ సచివాలయాలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ల పిలుపు మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అద్యుక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం తెలుగుదేశం, జనసేన,బి జె పి నాయకులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆనాడు అన్న నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడపదులందరికి ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన మహానీయుడు నందమూరి తారకరామారావు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు పరచిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజున మహిళలందరు వారు వ్యక్తిగతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ నిలబడాలని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఐటి ని డవలప్మెంట్ చేయడం వలన మన పిల్లలందరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఐటీని డవలప్మెంట్ చేయడం వలన మనమందరం ఆర్ధికంగా బలపడడానికి ఒక కారణం 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు 2,000 రూ: పెన్షన్ ఇవ్వగలిగారు పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేయ గలిగారు ఆనాడు అమరావతి రాజధాని చక్కటి రాజధాని కట్టుకోవాలనిచెప్పేసి రైతులు అడగంగానే 29 గ్రామాలు వాళ్ళు 35 వేల ఎకరాలు భూమిని రూపాయి తీసుకోకుండా ఆనాడు రాజధాని కట్టుకోండి సింగపూర్ లాంటి రాజధాని కట్టుకోమని ఆనాడు చంద్రబాబు నాయుడు యొక్క నమ్మకంతో రైతులందరు ఇచ్చారు.కానీ రాజధాని శంఖుస్థాపన చేసి మొదలు పెట్టారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయాము.


రాజశేఖర్ రెడ్డి కుమారుడు యువకులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే బాగా చేస్తారు అని అన్ని కులాలు కలసి ఒక్క అవకాశం ఇచ్చాము 2019 లో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అంతా దోపిడీలు ఇసుకలో దోపిడీలు లిక్కర్ లో దోపిడీలు మైనింగ్ లో దోపిడీలు అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని దోపిడీలు చేసాడు.కార్మికులు గాని రైతులు గాని మహిళలు గాని యువకులు ఉద్యోగాలు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ప్రజలు తెలుసుకొని లెంపలు వేసుకుని ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పనికి రాడు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు చివరకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ని కూడా వదలి పెట్టలేదన్నారు లడ్డు ప్రసాదంలో కల్తీ కలిపిన మహా దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు