Subscribe Us

header ads

విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరణ.


 చింతలపూడి

 ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం లో విజయవాడ వరదబాదితుల సహాయార్థం విరాళాలు సేకరణ,
చింతలపూడి ఐసీడీస్,ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ ఎన్ . సరోజిని ఆధ్వర్యంలో, చింతలపూడి మండలం, ప్రగడవరం పంచాయతీ ప్రెసిడెంట్ తొమ్మండ్రు, భూపతి 5000/- రూపాయలు విరాళం చేసారు. యీ సేకరణ కార్యక్రమం లో పాల్గున్న వారు సెక్టార్ లీడర్స్ కవిత,వెంకమ్మ,నిర్మల, అమ్మాజీ,లక్ష్మి తదితరులు.