Subscribe Us

header ads

ఏ.కొండూరు మండలం ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు ఎస్సై చల్లా కృష్ణ

ఏ కొండూరు:-

 తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండల ప్రజలందరికీ
విజయ దశమి పండుగ శుభాకాంక్షలు. తెలియజేసిన ఎస్సై కృష్ణ మాట్లాడుతూ భక్తులందరూ భక్తి శ్రద్దలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ అని, నవరాత్రి పండుగ సందర్భంగా భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి పండుగ సందర్భంగా ఆ దుర్గా దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో సిరిసంపదలతో పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో, తుల తూగాలని దుర్గ మాత ఆశీస్సులు ప్రతి కుటుంబం నికి ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.